Thursday, August 7, 2008

చిట్కాలు

ఈరోజు అందానికి కొన్ని చిట్కాలు చెప్తాను
ఈ వర్షాకాలంలో పాదాలు బాగా పగుల్తాయి. దానికి మందులకన్నా ఇంట్లో చేసుకునే చిట్కాలు ఇవీ
మొదటగా రాత్రి పూట పడుకోబొయే ముందు పాదాలను బాగా కడగాలి, తర్వాత మెత్తటి వస్త్రం తో తుడిచి నువ్వులనూనె లో కొంచెం పసుపు కలిపి పాదాలకు బాగా సున్నితంగా రుద్దుతూ పూయాలి, ఇలా కొద్ది రోజులు పూస్తే పగుళ్ళు పూర్తిగా తగ్గుతాయి, పైగా ఇది పూర్తిగా సహజమైనది కాబట్టి శరీరానికి చాలా మంచిది.
ఇలాగే కొబ్బరినూనె లో పసుపు రాసి పాదాలకు రాత్రి పూట రాస్తే పాదాలు మ్రుదువుగా తయారవుతాయి.

No comments: