ఈవేళ కొన్ని ఆరోగ్యానికి సంబధించిన చిట్కాలు చెప్తాను.ఉదయాన్నే నాలుగు లేదా ఐదు ఖర్జూరాలు తిని, ఒక గ్లాసు గొరువెచ్చని నీళ్ళు తాగితే జలుబు దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది.
తమలపాకు లో కొంచెం దాల్చినచెక్క ముక్క పెట్టుకుని నిదానంగా నములుతూ ఉంటే పొడిదగ్గు కంట్రోల్ లో ఉంటుంది, 1/2 తమలపాకు లో కొంచెం దాల్చిని ముక్క పెట్టుకుని అలా రోజుకి నాలుగు లేదా ఐదు సార్లు తినాలి.
Sunday, August 10, 2008
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment